జనసేన పార్టీ విద్యార్థీ విభాగం ఆధ్వర్యంలో పుల్వమా ఉగ్రదాడికి సైనికులకు ఘననివాళులు

జనసేన పార్టీ విద్యార్థీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ నాయక్ పిలుపుతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా (వరంగల్, జనగామ, హన్మకొండ, భూపాలపల్లి) పుల్వమా ఉగ్రదాడికి అమరులైన సైనికులకు ఘననివాళులు అర్పించిన జనసేన విద్యార్థి విభాగం నాయకులు, జనసైనికులు. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పలుచోట్ల నివాళులు అర్పించిన జనసేన

జనగామ జిల్లాలో నివాళులు అర్పించిన జనసేన పార్టీ విద్యార్థి నాయకులు గాదె పృథ్వి, విద్యార్థి విభాగం నాయకులు రాజ్ కుమార్, ప్రదీప్, బషీర్ ,
జనగామ జిల్లా నాయకులు వేదాంతం ఉదయ్, మాల సిద్దు, బోట్ల రాకేష్
ముఖ్యంగా విద్యార్థి విభాగం నాయకులు మౌనిక, శ్రీకాంత్.

హన్మకొండలో పాల్గొన్న విద్యార్థి విభాగం నాయకులు రోహిత్, రాజు, తులసి కార్తిక్.

భూపాలపల్లి జిల్లాలో కో ఆర్డినేటర్ బొడ్డు సుధాకర్ జనసేన నాయకులు కాల్వ రాజశేఖర్, బొడ్డు వెంకటేష్, రాజేష్ మరియు విద్యార్థులు పాల్గొనటం జరిగింది.