శ్రీ లక్ష్మీగణపతి, శ్రీ వెంకటేశ్వరస్వామి మరియు శ్రీ అభయ ఆంజనేయస్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో రాజానగరం జనసేన

రాజానగరం, కలవచర్ల గ్రామంలోని నూతనంగా నిర్మించబడిన శ్రీ లక్ష్మీగణపతి, శ్రీ వెంకటేశ్వరస్వామి మరియు శ్రీ అభయ ఆంజనేయస్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి విచ్చేసిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, రాజానగరం మండల కన్వీనర్ బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండల కన్వీనర్ మండపాక శ్రీను, సీనియర్ నాయకులు విష్ణు, కలవచర్ల జనసేన నాయకులు, జనసైనికులు కార్యకర్తలు ఈ కార్యక్రమం పాల్గొన్నారు.