మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాయపాటి అరుణ

అవనిగడ్డ, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ కృష్ణాజిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో శ్రీ నాగేంద్ర స్వామి వారి పుట్టలో పాలు పోసి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం పెదకళ్ళేపల్లి శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ నాగేశ్వరస్వామి వారిని కూడా దర్శించుకున్నారు. రాయపాటి అరుణ కుటుంబ సభ్యులతో పాటు మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పూషడపు రత్న గోపాల్, అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, పార్టీ సీనియర్ నాయకులు బాదర్ల లోలక్షుడు నాయుడు, మండల పార్టీ ఉపాధ్యక్షులు మెరకనపల్లి నరేష్, మండల కమిటి సభ్యులు ఆకుల పవన్, కేతరాజు రామకృష్ణ, గరికిపాటి కృష్ణప్రసాద్, చల్లపల్లి టౌన్ ప్రెసిడెంట్ బొందలపాటి వీరబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు తోట శ్రీనివాస్, యర్రంశెట్టి సునీల్, కొలుసు శివప్రసాద్, కేతరజు శ్రీనివాస్, నియోజకవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ సుదాని నందగోపాల్, మండల నాయకులు అరజా కిరణ్ కాంత్, వీరమహిళలు కేతరాజు హిమనాగవల్లి, అరజా రాధిక మరియు జనసైనికులు తుంగల నరేష్, చవాకుల సురేష్, రేపల్లె రోహిత్, కోసూరు అన్వేష్, జాని, తోట గోపి, కంబాల షణ్ముక, మనోజ్ కూరేటి, పసుపులేటి రవి,పప్పుసెట్టి శ్రీను, గుడివాక రామాంజనేయులు, అడపా ప్రభాకర్, జగన్ కూరేటి, అరజా రేవంత్, దాసరి దిలీప్, రాఘవ కూరేటి పాల్గొన్నారు.