ఘంటసాల వరప్రసాద్ కు నివాళులు అర్పించిన రెడ్డి అప్పల నాయుడు

దెందులూరు: జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఘంటసాల వెంకట లక్ష్మీ భర్త కీ.శే.శ్రీ ఘంటసాల రాజేంద్ర వరప్రసాద్ మూర్తిరాజు పెద్దకార్యం సందర్భంగా గురువారం నివాళులు అర్పించిన పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు.