ప్రజా గళం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం: స్థానిక 6వ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ లో ఉన్న ప్రేమాలయం రోడ్డు నందు ఏలూరు అసెంబ్లీ ఉమ్మడి కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ప్రజా గళం” ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం, జనసేన, బిజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.