మార్కాపురం జిల్లా సాధనకై జనసేన పార్టీ వీరమహిళల రిలే నిరాహారదీక్ష

మార్కాపురం జిల్లా సాధనకై జెఎసి ఆధ్వర్యంలో మార్కాపురం సీపీఐ పార్టీ కార్యాలయం నందు జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ వీర మహిళలు చేపట్టిన రిలే నిరాహారదీక్షకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేసిన జెఎసి వైస్ చైర్మన్ మరియు జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి ఇమ్మడి కాశీనాధ్, జెఎసి ట్రెజరర్ వక్కలగడ్డ మల్లికార్జున, జేఏసీ నాయకులు పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి, సీపీఐ పార్టీ నాయకులు అందే నాసరయ్య, సీపీఎం పార్టీ నాయకులు రూబెన్. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు, తిరుమలశెట్టి వీరయ్య, యన్.వి.సురేష్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్ , తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, పొదిలి మండల అధ్యక్షులు పేరిసోముల శ్రీనివాసులు, జిల్లా ప్రోగ్రాం కమిటి సభ్యులు వీరిశెట్టి శ్రీనివాసులు, ఇమ్మడి నాగ సుందరి, సోమశ్రీ, వెంకట రమణ, పిన్నెబోయిన లక్ష్మీ రాజ్యం, పూజ లక్ష్మీ, సువర్ణ, పిన్నెబోయిన శ్రీను, శీరిగిరి శ్రీను, సంగటి వెంకటేశ్వర్లు, శేఖర్, రఫీ, జానకి రామ్, షరీఫ్, ఫణి, పోటు వెంకటేశ్వర్లు, ఖాజా వలి, రామిరెడ్డి, పుల్లయ్య మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.