పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండల కేంద్రంలో గణతంత్ర వేడుకలు

పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ జెండా ఎగరవేయడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ బలోపేతానికి, అలాగే కమిటీ గురించి అందరూ చర్చించడం జరిగింది త్వరలోనే తవణంపల్లి మండల కమిటీతో వస్తామని నిర్ణయం తీసుకోవటం జరిగింది.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు రాజశేఖర్, జనసేన నాయకులు గోపి, అనిల్, పవన్, అరుణ్ కుమార్ శ్రావణ్, జయప్రకాష్, ప్రసాద్, బాలు, రోహిత్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.