జనసేనలో చేరిన వేములదీవి వాసులు

నరసాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు బొమ్మిడి నాయకర్ నాయకత్వానికి ఆకర్షితులై నరసాపురం నియోజకవర్గం వేములదీవి గ్రామానికి చెందిన కొయ్యలగడ్డ కొండయ్య, కోపనాతి సత్యనారాయణ, సంగాని నాగేశ్వరరావు, తిరుమాని రాజు, తిరుమాని మార్రాజు, కొల్లు ఇజ్రాయెలు, కొల్లు పెద్దిరాజు, మైల సామోరు, వనమాలి కృష్ణారాజు, రామాని సాయికుమార్, తిరుమాని లక్ష్మణ్, కొల్లు మార్రాజు, కొల్లాటి వడ్డికాసులు, కొయ్యలగడ్డ తాతయ్య, తిరుమాని మణికంఠ, మల్లాది ప్రసాద్, కొయ్యలగడ్డ భవాని ప్రసాద్, కొల్లు దావీదు, కొల్లు వినయ్, సంగాని మావుళ్లు రాజు, తిరుమాని ఆంజనేయులు, తిరుమాని హరికృష్ణ, తిరుమాని దుర్గాప్రసాద్, తిరుమాని శ్రీను, కొల్లు మార్రాజు, తిరుమాని కృష్ణ, తిరుమాని సాయి, పోతాబత్తుల శ్రీను, కొల్లు శ్యామ్, కొల్లు పెద్దిరాజు, సంగాని సత్యనారాయణ, తిరుమాని నరసింహ, అండ్రాజు మార్రాజు, కొల్లు మార్రాజు తిరుమాని నాని, సంగాని కోటేశ్వరరావు, తిరుమాని చల్లాలు, ఒడుగు ఏడుకొండలు, పొన్నమండ రమేష్, సంగాని చినబాబు, సంగాని శ్రీను, పోతాబత్తుల సుబ్రమణ్యం, తిరుమాని నాగరాజు, సంగాని సుధాకర్ మరియు దాదాపుగా 150 మంది అలాగే బియ్యపుతిప్ప గ్రామానికి చెందిన తిరుమాని కృష్ణ, ఒడుగు శ్రీరాములు, తిరుమాని రాముడు, తిరుమాని లక్ష్మణ్, తిరుమాని నరసింహస్వామి, ఒడుగు నరసింహస్వామి, తిరుమాని నరసింహస్వామి మరియు వారి అనుచరులు దాదాపుగా 50 మంది నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాయకర్ శుభాకాంక్షలు తెలియజేసి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తిరుమాని సీతామహాలక్ష్మి, తిరుమాని శ్రీరామ్, బళ్ల హనుమంతు, తిరుమాని దావీదు రాజు, తిరుమాని దుర్గారావు, తిరుమాని రాంబాబు, కొల్లు లోవరాజు, తిరుమాని వడ్డికాసులు, బలగం స్వామి, తిరుమాని రామ్మూర్తి మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.