విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు:రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అనే డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటికరణ ఉద్యమంలో పార్టీలకతీతంగా పోరాడాలని పార్లమెంట్ సమావేశాల్లో ఎంపిలందరు ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరమహిళ సుభాషిణి పాల్గొనటం జరిగింది.