ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రహదారిమరమ్మతులు

అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రీ గూడ మండలం కించమండ నుంచి పరిశీల గ్రామం వెళ్లు రోడ్డు సంపంగి గడ్డ బ్రిడ్జి నుంచి సుమారు కిలోమీటర్ల మేర ప్రభుత్వం మరమ్మతులు చేయలేని పరిస్థితిలో ఉండటం వల్ల ఆటో యూనియన్ ద్వారా మట్టితో మరమ్మతులు చేపట్టి, ప్రభుత్వం త్వరగా స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని ఆటో యూనియన్ తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పాల్గొనడం జరిగింది. సాకిరి చిట్టిబాబు, సాకరి రాజకుమార్, గొల్లూరి ఉర్దూ వంతల రమేష్, వంతల గోపాలు, మంతల అప్పలరాజు, వంతల రమేష్ ఎమ్మెల్యే ఆనందు, ఎమ్మెల్యే సద్దు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.