డేగల లక్ష్మణ్ ను పరామర్శించిన ఉప్పు వెంకటరత్తయ్య

గుంటూరు: జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్ తండ్రి స్వర్గీయ డేగల సంజీవరావు మూడు బుధవారం 113 తాళ్ళూరులో పరమపదించినారు. శుక్రవారం ఉదయం 113 తాళ్ళూరులోని ఆయన స్వగృహంలో లక్ష్మణ్ ని గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, లాలుపురం జనసేన పార్టీ నాయకులు కాటూరి శ్రీనివాసరావు మాష్టారు పరామర్శించినారు.