శామ్యూల్‌ ఆనంద్‌ కమిషన్‌ను నిలుపుదల చేయాలి

  • బెంతు ఒరియ ప్రజా నాయకులు, యువత మానవ హరం

కవిటి: వన్ మెన్ కమిసన్ల్లతో కమిటీ మీద కమిటీ వేసి కాలయాపన చేస్తున్న ప్రభుత్వం.. శామ్యూల్‌ ఆనంద్‌ కమిషన్‌ రిపోర్ట్ బహిర్గతం చేయాలి అని బెంతు ఒరియ ప్రజా నాయకులు, యువత కవిటి బస్టాండ్ వద్ద మానవ హరం చేపట్టి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజమైన బెంతు ఒరియా మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఉద్రిక్తం జగుతుతుందని హెచ్చరించారు.