టీం పిడికిలి గోడప్రతులను ఆవిష్కరించిన సంగం జనసేన

ఆత్మకూరు నియోజకవర్గం, సంగం మండలం కౌలు రైతులకు అండగా జనసేన.. పంట నష్టపోయి, అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేనపార్టీ అండగా నిలుస్తుంది. ఎన్నారై జనసైనికుడు మైలవరపు రాజా ఆద్వర్యంలో టీం పిడికిలి వారు రూపొందించిన గోడ ప్రతులు, ఆటో స్టిక్కర్లును మంగళవారం సంగం మండల జనసేన యువనాయకులు కూనపల్లి శ్రీహరి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.