ధర్మవరం జనసేన పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు

మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ధర్మవరం నందు జనసేన పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు చిలకం మధుసూదన్ రెడ్డి దంపతుల సమక్షంలో పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య చాలా ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో హిందూపురం నియోజకవర్గం ఇంచార్జ్ ఆకుల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్లూరు దాసరి రామాంజనేయులు, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, చేనేత రాష్ట్ర ఉపాధ్యక్షుడు జింక అంబరీష్, అడ్డగిరి శ్యామ్ కుమార్, మండల అధ్యక్షులు పురంశెట్టి రవి, గుర్రం జయచంద్ర, నాగ సుధాకర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జిల్లా సంయుక్త కార్యదర్శులు దూది జయ రామాంజనేయులు, ఝ్.మధు, మరియు నాయుడు నాయక్, పేరూరు శ్రీనివాసులు, కొటికి రామాంజి, గొట్లురు జీవి, కడపల సుధాకర్ రెడ్డి, టోపీ, బండ్ల చంద్రశేఖర్, రాజ్ ప్రకాష్, చింతకాయల రాజేష్, భగవాన్, రామ్ చరణ్ మరియు వడ్డే రవి తదితరులు పాల్గొన్నారు.