బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న సరికొప్పుల నాగేశ్వరరావు

తెలంగాణ, హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో బతుకమ్మ సంబరాలలో భాగంగా సుమారు 100 మందికి పైగా బహుమతులు అందించి, లక్కీ మహిళలో ఒకరిని డ్రాలో విజేతగా ప్రకటించి, బహుమతి అందించి, అమ్మవారి ఆశీస్సులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమారు 500 మందికి పైగా నా సొంత ఖర్చులతో అన్నదానం చేయడం జరిగిందని దుర్గమ్మ ఆశీస్సులు పవన్ కళ్యాణ్ పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని హుజూర్నగర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వరరావు తెలిపారు.