బీజేపీ-జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధికి మద్ధతు తెలిపిన సరికొప్పుల

తెలంగాణ, హుజూర్నగర్ బీజేపీ-జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధికి గురువారం హుజుర్నగర్ జనసేన పార్టీ ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వరరావు జనసేన పార్టీ కండువా కప్పి ఆయన మద్దతు తెలిపి హుజూర్నగర్ లో బీజేపీ-జనసేన గెలుపుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.