నూతన మండలాధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపిన సత్యవేడు జనసేన

సత్యవేడు నియోజకవర్గంలో గల 7 మండలాలకు మండల అధ్యక్షులుగా నియమితులైన థామస్ – కెవిబిపురం మండలం, రూపేష్ – సత్యవేడు మండలం, దేవా ప్రశాంత్ – పిచ్చాటూరు మండలం, డ్.మణికంఠయ్య – నాగలాపురం మండలం, జె బాషా – వరదయ్యపాలెం మండలం, సుమన్ – నారాయణవనం మండలం. అధినేత అడుగు జాడలలో పయనం చేసి పార్టీ తరపున ప్రతినిధులుగా పనిచేసి ప్రజా సమస్యలపై పోరాడాలని మరియు రాబోయే ఎన్నికల్లో జనసేన గెలుపు ధ్యేయంగా అవిశ్రాంతంగా పనిచేస్తారని ఆశిస్తూ… నూతన మండలాధ్యక్షులకు సత్యవేడు నియోజకవర్గ జనసేన శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు.