జనసేన ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

గుంటూరు జిల్లా జనసేన పార్టి కార్యాలయంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ విజయ్ బాబు, షేక్ రహ్మంతుల్లా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాసరావు, జిల్లా ఆధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమతి బిట్రగుంట మల్లికా, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొప్పుల కిరణ్, ఉప్పు వెంకట రత్తయ్య, నారాదాసు ప్రసాద్, అడపా మాణిక్యాలరావు, 47వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి యర్రంశెట్టి పద్మావతి, శిఖా బాలు, యడ్ల నాగమల్లేశ్వరరావు, మాదాసు శేఖర్, జడ సురేష్, పమిడి పవన్, లక్ష్మి శెట్టి నాని, ప్రసాద్, పావులూరి కోటేశ్వరరావు, దాసరి అశోక్, తిరుమలశెట్టి కిట్టు, దాసరి వెంకటేశ్వరరావు, పాండురంగారావు తదితర జనసైనికులు పాల్గొన్నారు.