క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కార్యకర్తల మేలు కోసం ఆలోచించి ఎంతో ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం అందులో భాగంగా శుక్రబారం క్రియాశీలక సభ్యులుగా చేరిన వారికి సువ్వడా రామారావు చేతుల మీదుగా క్రియాశీలక సభ్యత్వ కిట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆనంద్, కె గోవింద, ప్రేమ్, పిన్నింటీ సురేష్, జి సురేష్, బి బుజ్జి, కె గొల్ల, అయ్యప్ప, నరేష్, ఎస్ ప్రసాద్ తదితర జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.