త్రాగునీటి బోరింగ్ రిపేర్ చేయించిన జనసైనికులు

నల్లగొండ: కొత్త దొనబండ తండా మరియు కాల్వపల్లి తండా రెండు తండాల ప్రజలు ఉపయోగించే త్రాగునీటి బోరింగు గత 20 రోజుల క్రితం రిపేర్ కి రావడంతో ప్రజలకు నీటి సమస్య ఏర్పడింది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా యూత్ వింగ్ సభ్యులు మాలోతు లచ్చిరాం నాయక్, జనసైనికులు బానోతు వినయ్ నాయక్, బాణోతు విజయ్ నాయక్, బానోతు బాలరాజు నాయక్ బోరింగ్ రిపేర్ చేయించడం జరిగింది.