జనసేన ఆధ్వర్యంలో ప్రజా సమస్యలకు పరిష్కారం

పశ్చిమగోదావరి జిల్లా, పాలకోడేరు మండలం, పెన్నాడ అగ్రహారం గ్రామంలో గల పెన్నాడపాలెంలో చాలా రోజులుగా మురుగు నీరు అలాగే రోడ్డు ప్రక్కన ఉన్న డంపింగ్ చెత్త వల్ల దోమలతో అలాగే మురుగు వాసనతో ఇబ్బంది కలుగుతుంది అని పంచాయతీ సిబ్బందికి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయినా వాళ్ళ చర్యలు తీసుకోవడం లేదని చెప్పడం జరిగింది. జనసైనికులకు సోమవారం జనసేన పార్టీ తరుపున ప్రజలు ఎన్నోరోజులుగా ఇబ్బంది పడుతున్న సమస్యను జేసీబీతో చెత్తను, అలాగే మురుగు డ్రైన్ తవ్వి పరిష్కారం చేయడం జరిగింది.