జనసైనికుల ఆత్మీయ సమావేశం

మడకశిర నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బెంగళూరులో ఉన్న జనసైనికులు పార్టీ బలోపేతం దిశగా అహర్నిశలు కష్టపడి ప్రతి కార్యకర్తను గుర్తించే బాధ్యత అందరిపైనా ఉందని తెలియజేస్తూ పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మడకశిర మండలం అధ్యక్షుడు శివాజీ, రంగనాథ్, అవినాష్, హనుమంతు, శివ, నరేష్, మంజునాథ, పవన్ కళ్యాణ్, మోహన్, నాగరాజు, గౌడ పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *