శ్రీ సత్తమ్మ తల్లి మహోత్సవాలలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలం పోలవరం గ్రామంలో శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలలో రాష్ట్ర జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో దూడల స్వామి, రాయపురెడ్డి బాబీ, దేవు రాంబాబు, పితాని రాజు, పెన్నాడ శివ, వంగా సీతారాం, గనిశెట్టి శివ, మహాదశ వీర మణికంఠ, గేదెల స్వరూప్, తోలేటి గోపి తదితరులు పాల్గొన్నారు.