రంగాకి నివాళులర్పించిన శ్రీనివాస్ రెడ్డి

కర్నూల్ జిల్లాలో కె.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో వి.ఎం.రంగా 35వ వర్ధంతి, సందర్భంగా కర్నూల్ లో నిర్వహించడం జరిగింది. వి.ఎం రంగాకి కె శ్రీనివాస్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.