కందుల దుర్గేష్ పై గిరజాల బాబు చేసిన విమర్శలను ఖండించిన శ్రీనివాస్

తూర్పుగోదావరి జిల్లా, కడియం మండల వై.సీ.పీ నాయకులు గిరజాల బాబు జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పై చేసిన విమర్శలను కాతేరు గ్రామానికి చెందిన రాజమండ్రి రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ ఖండించడం జరిగింది, ఈ కార్యక్రమం లో రూరల్ మండల కార్యదర్శి శ్రీమతి జి. రాజేశ్వరి, అర్ మణికంఠ, జి.తేజ, జి.సాయి తదితరులు పాల్గొన్నారు.