కాపులకు రాజ్యాధికారం రావాలి.. అన్ని కులాలనూ కలుపుకు పోవాలి

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలంలో జనసేన పి.ఎ.సి సభ్యులు కొనెదెల నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటన కార్యక్రమంలో భాగంగా బుధవారం రణస్థలం మండలం నుండి ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా వరకు ర్యాలీ చేస్తూ.. కాపులకు రాజ్యాధికారం రావాలని నినాదంతో.. జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు మేనిఫెస్టో గురించి గడప గడపకు తెలియజేయాలి. అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరూను జనసైనుకులను నాయకులుగా తయారు చేయాలని ప్రతి గ్రామంలో 10నుండి 20వరకు నాయకులుగా తయారు చేయాలని జనసేన పార్టీ నాయకులు తెలియజేశారు.