కాపు సంక్షేమ సేన మద్దతు కోరిన టీడీపీ, జనసేన నాయకులు

నెల్లూరు: కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షుల కుటుంబ సభ్యులను కలసి జనసేన టిడిపి ప్రభుత్వానికి మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం పొంగూరు రమాప్రభ దేవి నెల్లూరు నగర టీడీపీ ఇన్ చార్జ్ మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో కేఎస్ఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు బెల్లపు సుధామాదవ్ నివాసంలో కలసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు సాగుదాం అంటూ పిలుపునిచ్చారు.