భీమ్లా నాయక్ సినిమా దెబ్బకు తాడేపల్లి నివాసం బెదిరింది

అనంతపురం, రాష్ట్ర మంత్రివర్యులు కీర్తిశేషులు గౌతమ్ రెడ్డి జిఓ మరణించారు సంతాపదినాలు కాబట్టి జిఓ ఇవ్వలేక పోయాము. పవన్ కళ్యాణ్ గారె సినిమాని పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందని కొంతమంది (సన్నాసి) మంత్రులు కాట్ల కుక్కలాగా మొరుగుతున్నారు. మీరు ఎన్ని కథలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మొత్తానికి భీమ్లా నాయక్ సినిమా దెబ్బకు తాడేపల్లి నివాసం బెదిరింది. కొత్త జిఓ ఇచ్చేవరకు పాత జిఓను అమలు చేయాలని కోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ… భీమ్లా నాయక్ సినిమా విషయంలో కక్ష సాధింపుగా నీచంగా ప్రవర్తించడం దారుణం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పును తెలుసుకొని హుందాగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు, లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అన్నారు.