తహసిల్దార్ మరియు ఎస్సై లను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గ, సింగరాయకొండలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్ చనమాల ఉషా మరియు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై ఫిరోజా ఫాతిమా బేగం ను సింగరాయకొండ మండల జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ తహసిల్దార్ చనమాల ఉషా ను మీ సహాయ సహకారాలు అందించమని కోరారు. అలాగే ఎస్సై ఫిరోజ్ ఫాతిమా బేగం నీ సహయ సహకారాలు అందించమని.. అధికారులకు ఎల్లప్పుడూ జనసేన పార్టీ విధేయులుగా ఉంటామని రాజేష్ తెలియజెసారు అన్నారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, జనసేన నాయకులు కాసుల శ్రీనివాస్, సయ్యద్ చాన్ బాషా, గుంటుపల్లి శ్రీనివాస్, అనుముల శెట్టి కిరణ్ బాబు, పోలిశెట్టి విజయకుమార్, షేక్ మాబాషా, సంకే నాగరాజు, ఓరుపల్లి చందు, ఎర్రజల్ల హరిబాబు, సైకం వంశీ, మాక శివాజీ, షేక్ సుల్తాన్ భాషా, షేక్ సుబాని, చలంచర్ల కరుణ్ కుమార్, తగరం రాజు, నరేంద్ర షేక్ షను, మరియు జన సైనికులు పాల్గొన్నారు.