మహాపాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన మధురపూడి ప్రజానీకం..

  • జనంజనసేన, మహాపాదయాత్ర 39వ రోజు

కోరుకొండ మండలం, మధురపూడి గ్రామంలో.. ఆదివారం జరిగిన జనం కోసం జనసేన, మహాపాదయాత్ర 39వ రోజులో భాగంగా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కమిటీ కో’ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మరియు జనసేన సీనియర్ నేతలు, మధురపూడి జనశ్రేణులు గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ జనసేన పార్టీకి ఈసారి ఒక అవకాశం ఇవ్వాలని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే సామాన్య ప్రజల జీవితాలు మెరుగుపడతాయని.. అందరూ ఈ అరాచక, అసమర్ధ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని అభ్యర్థిస్తూ.. జనసేన పార్టీ విధివిధానాల ముద్రించిన కరపత్రాలను పంచుతూ మధురపూడి గ్రామ ప్రజల ఆదరాభిమానాలతో మొదటిరోజు కార్యక్రమం విజయవంతం అయింది. కార్యక్రమంలో ఆకుల కొండయ్య, ఆకుల ముత్యాలు, కొనే రామకృష్ణ, నాందే ప్రసాద్, బడుగు వెంకటేష్, ఆకుల ప్రసాద్, మెడిశెట్టి వెంకటేశ్వరావు, చల్లభత్తుల రాంబాబు, తీరుమూలనాధుని గంగబాబు, మేలిమి కృష్ణ, సోడాసాని వీరానగేష్, గణేసుల రాంబాబు, ఆకుల కృష్ణ
తోరం సురేంద్ర, బులా బాలకృష్ణ, దార నాగేశ్వరావు, ఆకుల రాముడు, సీనియర్ నేతలు కిమిడి శ్రీరామ్, అడ్డాల శ్రీను, వేగిశెట్టి రాజు, బోయిడి వెంకటేష్, తోరాటి శ్రీను, తోట అనిల్ వాసు, దేవన దుర్గాప్రసాద్, చిట్టిబాబు సత్తిబాబు, మట్టా వెంకన్న, మద్దాల ఏసుపాడం, కాండ్రేగుల పోసి రత్నాజి రావు, బండి సత్య ప్రసాద్, కొండేటి సత్యనారాయణ, గంగిశెట్టి రాజేంద్ర, అరబోలు బాలు, కొత్తపల్లి బుజ్జి, చిక్కిరెడ్డి దొరబాబు, మిరియాల సాయి, నక్కా శివ కృష్ణ కమిడి సత్తిబాబు ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.