తోటపల్లి ఎడమ కాలువ పనులు నిర్ణీత సమయానికి పూర్తి చేయాలి: జనసేన జానీ

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, తోటపల్లి ఎడమ కాలువ పనులు గత నాలుగు సంత్సరాలుగా నత్త నడకన సాగడంతో రైతులు నాలుగు సంత్సరాలు నుంచి ఏ ఒక్క సంత్సరం కూడా వేసవి పంట పండించుకోలేక రైతులు పాడి రైతులు ఇబ్బందులు పడటమే కాకుండా, నీరు లేకపోతే ఏ ఒక్క పంట పండించుకోలేకపోతే కనీసం కూలి పనులు కూడా చేసుకోవడానికి పనులు దొరక్క పోవడంతో ప్రజలు సొంత గ్రామలు విడిచిపెట్టి వేరే ప్రాంతంలోకి, వేరే రాష్త్రాలకు వెళ్ళవలిసి రావడం దురదృష్టకరం కనుక ఇకనుండీ అయినా రైతుకు నిరంతరం నీరు అందుబాటులో ఉండేటట్టుగా ప్రభుత్వం పనులు నిర్ణీత సమయానికి పూర్తి చెయ్యాలి అని కోరుకుంటున్నానని వీరఘట్టం మండలం బొడ్లపాడు జనసేన జానీ పేర్కొన్నారు.