పారదర్శక పరిపాలన జనసేనతోనే సాధ్యం.. బత్తుల

  • జనం కోసం జనసేన మహాపాదయాత్ర 47వ రోజు

రాజానగరం: జనం కోసం జనసేన మహాపాదయాత్ర 47వ రోజు కార్యక్రమంలో భాగంగా.. కోరుకొండ మండలం, బొల్లెద్దుపాలెం గ్రామంలో జరిగిన మహాపాదయాత్రలో పాల్గొన్న… రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఇంటింటికి తిరుగుతూ… పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు వివరిస్తూ.. ఈసారి జనసేన పార్టీకి ఓటేయాలని.. ప్రజా పరిపాలన.. నీతివంతమైన పరిపాలన పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యమవుతుందని.. అందరూ ఈసారి జనసేన గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించాలని.. అప్పుడే సామాన్యులకు న్యాయం జరుగుతోందని, వారి జీవితాల్లో వెలుగుల నిండుతాయని.. రాత్రిపూట సైతం వీధివీధి తిరుగుతూ.. ఉధృతంగా, హుషారుగా ఊరంతా కలయతిరుగుతూ జనసేన కరపత్రాలు పంచుతూ ప్రతి ఒక్కరిని అభ్యర్థించడం జరిగింది.. ఈ పాదయాత్రలో కట్ట వెంకన్న బాబు, పుప్పాల ప్రసాద్, ఈపి యేసురాజు, కడెం ప్రదీప్, కురుమళ్ళ సూరిబాబు, కురుమళ్ళ సాయి, పుప్పాల మణికంఠ, నందే రాజు, పుప్పాల సూరిబాబు, పితాని రాము, పంచకర్ల సాయికృష్ణ, పులగం వెంకన్నబాబు, పులగం వీరబాబు, కడెం భార్గవ, మంగం బాబి, పుప్పాల సూరిబాబు, నక్క తాతాజీ, పితాని శ్రీను, పుప్పాల చిన్ని.. మండల నాయకులు అడ్డాల శ్రీను, వేగిశెట్టి రాజు, బోయిడి వెంకటేష్, దొడ్డి అప్పలరాజు, స్వామి, గ్రామపెద్దలు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.