కాకినాడ జేఎన్టీయూ జనసేన అధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి

కాకినాడ జేఎన్టీయూ నందు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ సృష్టికర్త శ్రీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారుకు పుష్పాలతో నమస్కరించి రాజ్యాంగ చట్టాలను అనుసరించాల్సిన శాసనసభల్లో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఒకర్ని ఒకరు వ్యక్తిగత దూషణలకు పోయి శాసనసభలను అవహేళన చేసే శాసనసభ్యులను బర్తాఫ్ చేయాలని ఈ సందర్భంగా జనసేన వీరమహిళలు శ్రీమతి పెంకే వెంకట లక్ష్మీ గారు, శ్రీమతి దాలే జ్యోతి గార్లు జనసేన తరుపున కోరారు.