ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జనసేన యువజన విభాగ కమిటీ ప్రకటించిన వంగ లక్ష్మణ్ గౌడ్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో జనసేన పార్టీని బలోపేతం చేసేలా, ప్రజల్లోకి బలంగా పార్టీని తీసుకువెళ్లాలనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ సూచనతో, పార్టీ కోసం తొలి నుండి కష్టపడిన యువ జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్దే ప్రణాళికతో జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జనసేన పార్టీ యువజన విభాగం కార్యవర్గాన్ని ప్రకటిస్తున్నాను. రానున్న రోజుల్లో మండల, నియోజకవర్గ స్థాయి యువజన కమిటీలను కూడా పూర్తిస్థాయిలో వేసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయనున్నాము. రానున్న ఎన్నికల్లో విజయం లక్ష్యంగా పనిచేయనున్నామాని జనసేన పార్టీ తెలంగాణా రాష్ట్ర యువజన విభాగ అద్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ అన్నారు.

జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగం.

1) బైరపోగు సాంబశివుడు ప్రెసిడెంట్
2) గోపాస్ కురుమయ్య – వైస్ ప్రెసిడెంట్
3) జానవత్. శ్రీరామ్ నాయక్ వైస్ ప్రెసిడెంట్
4) ఎమ్ రెడ్డి. రాకేష్ రెడ్డి – వైస్ ప్రెసిడెంట్
5) పి.ఆర్. రాఘవేంద్ర – జనరల్ సెక్రటరీ
6) రాజేందర్, బారిగారి ఆర్గనైజింగ్ సెక్రటరీ
7) సురేంద్ర బాబు. కుమ్మరి ఆర్గనైజింగ్ సెక్రటరీ
8) బాలకృష్ణ – సెక్రటరీ
9) రవితేజ సెక్రటరీ

ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్స్

10) కళ్యాణ్ సాయి
11 నవీన్
12) హరినాయక్
13) జగదీష్
14) శ్యాం
15) లక్ష్మి నారాయణ
16) సురేందర్ గౌడ్
17) బల్ రాజ్. బచ్చలకురా
18) అన్వేష్ రెడ్డి
19) నెహ్రు
20) మహేష్ (పధర)

Lakshman Goud Vanga (@LakshmanGoudJSP) / Twitter