వారాహి విజయ యాత్ర పోస్టర్స్ ఆవిష్కరణ

రాజోలు, మల్కిపురంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గష్ ఆధ్వర్యంలో హలో ఏపీ బైబై వైసీపీ అనే నినాదాలు చేస్తూ రాజోలు జనసేన నాయకులు డా.రాపాక రమేష్ ఏర్పాటుచేసిన వారాహి విజయయాత్ర పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఏసి సభ్యులు చిలకం మధుసూదన్ రెడ్డి, రాజానగరం నియోకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మేడా గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు మరియు రాష్ట్ర నాయకులు, వీరమహిళలు, జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.