వర్ష విశ్వనాథం నాయుడుని గౌరవ ప్రదంగా కలసిన జనసేన నాయకులు

రైల్వే కోడూరు నియోజకవర్గంలో జెనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరవ శ్రీధర్ గెలుపు కోసం ధర్మవరం ఇంచార్జ్ మరియు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మరియు మదనపల్లె ఇంచార్జి రాయలసీమ కో కన్వినిర్ గాంగారపు రామదాసు చౌదరి వీరు ఇరువురు రైల్వే కోడూరు ఎన్నికల పరిశీలకులుగా ఆదివారం రైల్వేకోడూరు తెలుగుదేశం మాజీ ఇంచార్జి వర్ష విస్వనాథం నాయుడుని గౌరవ ప్రదంగా కలసి ప్రస్తుతం రైల్వే కోడూరు జనసేన పార్టీ గెలుపు కోసం అలాగే రాజంపేట బీజేపీ ఎంపీగా అభ్యర్థి పోటీ చేస్తున్న శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలని జనసేన రైల్వే కోడూరు ఇంచార్జి తాతం శెట్టి నాగేంద్ర, అలం రమేష్, జోగినేని మని, నాయుడోరి రమణ, పగడల వెంకటేష్, కొమ్మ శివ, టీడీపీ రాజంపేట ఉపాధ్యక్షుడు పులియేలా రమేష్, నగరాజ్, నవీన్, కొండ వెంకటేష్, ఎంపీటీసీ చిట్వేల్ అందరిని ఎన్నికల్లో ఎన్.డి.ఏ కూటమి గెలవాలని తమ వంతు గట్టిగా ప్రయత్నం చేయాలని విన్నవించడం జరిగింది.