యువశక్తికి లక్ష రూపాయల విరాళమిచ్చిన విడివాడ

శ్రీకాకుళం, రణస్థలంలో జరుగనున్న యువశక్తి కార్యక్రమానికి తన వంతుగా 1,00,000/- (లక్ష రూపాయలు) చెక్కును పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు అందజేయడం జరిగింది.