విజయ మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన డా. రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం: మల్కిపురం మండలం చింతలమోరి గ్రామం మాజీ సర్పంచ్ కారుపల్లి విజయ మోహన్ తండ్రి లెగ్ ఇంజ్యురి కారణంగా ఆపరేషన్ చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. మంగళవారం వారిని కలసి ఆరోగ్య పరిస్థితిని యోగక్షేమలను ఆడిగితెలుసుకున్న రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, గ్రామశాఖ అధ్యక్షులు ఓగురి మనోహర్, జనసేన నాయకులు కొల్లాబత్తుల పురుషోత్తం, రాపాక మహేష్, రాలి శ్రీను తదితరులు పాల్గొన్నారు.