విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్లో రాజోలు జనసేన

రాజోలు, జనసేన పార్టీ పిలుపు మేరకు రాజోలు గ్రామ జనసైనికుల ఆద్వర్యంలో విశాఖ స్టిల్ ప్లాంట్ ప్రైవేటికరణను వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్లకార్డ్‌ల ప్రదర్శన చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు, విఋఅమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.