Vizag: జనసేనలో చేరిన కాంగ్రెస్ నేతలు

విశాఖపట్నం సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్న శ్రీ సంకు వెంకటేశ్వర రావు మరియు కాంగ్రెస్ నాయకుడు శ్రీ తుమ్మల త్రినాథ రావు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనపార్టీలో చేరారు.