జనసేన ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమం

విశాఖ పశ్చిమ నియోజకవర్గం: విశాఖ పశ్చిమ నియోజకవర్గం 62వ వార్డులో సాయి బాబా గుడి వద్ద సోమవారం వార్డు అధ్యక్షులు ఇంద్రజిత్ అధ్యక్షతన నూతన ఓటరు నమోదు మరియు వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించి నూతన ఓట్లను నమోదు చేయడం మరియు టీం రాజకీయం నాటి నుంచి నేటి వరకు జనసేన అనే కరపత్రాన్ని ప్రజలకు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి 62వ వార్డ్ అధ్యక్షులు మజ్జి మాలి నాయుడు, జనసేన నాయకులు గిరీష్, శంకర్ యాదవ్, నగేష్, శంకర్, తులసి మరియు జనసైనికులకు అందరికీ ధన్యవాదములు.