విశాఖ ఉక్కు పరిరక్షణ మనందరి బాధ్యత: కాకినాడ జనసైనికులు

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” కార్యక్రమంలో కాకినాడ సిటీలో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్చూరి వరప్రసాద్, కార్తీక్ యాదవ్, కనకాల పవన్ కుమార్, సింగం ముతేశ్వర్ రావు, చైతన్య, శివ, రాజు, మణికంఠ, విజయ్ కుమార్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.