జనసేనాని నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: నిమ్మల నిబ్రమ్

పాలకొండ నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు పొత్తు ధర్మాన్ని పాటిస్తూ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నియోజకవర్గ నాయకులు గిరిజన నేత ఎక్స్ జడ్పీటీసీ నిమ్మల నిబ్రమ్ నాలుగు మండలాల జనసేన నాయుకులకు, జనసైనికులకు తెలిపారు.