గోదావరి జిల్లాల్లోని 34 సీట్లలో ఒక్కటీ వైసీపీకి దక్కకూడదు

ఎచ్చెర్ల నియోజకవర్గం: రణస్థలం మండలం, రణస్థల హెడ్క్వార్టర్స్ లో జనసేన నాయకులు ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ బలోపేతం చేయడానికి సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలో ఉన్న నాయకులు జనసేన పార్టీ బలోపేతం చేయడానికి 9డివిజన్ లుగా విభజించి కొంతమందికి బాధ్యత అప్పజెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రణస్థలం జనసేన నాయకులు కరిమజ్జి.మల్లీశ్వరావు, జే.ఆర్ పురం పంచాయతీ జనసేనపార్టీ నాయకులు దన్నాన చిరంజీవి, పైడిభీమవరం జనసేన నాయకులు వడ్డాది శ్రీనువాస్, కృష్ణాపురం పంచాయతీ జనసేన నాయకులు పోట్నూరు లక్ష్మునాయుడు, రణస్థలం పంచాయతీ జనసేనపార్టీ నాయకులు సువ్వాడ రామారావు, జే.ఆర్ పురం పంచాయతీ జనసేన నాయకులు దాసరి బలరాం, దేరశాం పంచాయతీ జనసేనపార్టీ నాయకులు దన్నాన రవింద్ర, రణస్థలం పంచాయతీ జనసేన నాయకులు ఇజ్జిరోతు రమణ, పిన్నింటి సురేష్, ముల్లు శ్రీను, అల్లివలస గ్రామ జనసేన నాయకులు ఎర్రయ్య, చందక తవిటినాయుడు, యాగటి.రమణ తదితరలు పాల్గొన్నారు.