గాజువాక: ఘనంగా యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ

గాజువాక నియోజవర్గం, అగనంపూడి సిడబ్ల్యుసిలో గాజువాక నియోజకవర్గం సీనియర్ నాయకులు, జీవీఎంసీ 85 వ వార్డు ఇంచార్జ్ మరియు యువశక్తి మహాసభ ప్రచార కమిటీ సభ్యులు గవర సోమశేఖర్ రావు ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఏర్పాటు చేసిన యువశక్తి భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రచార పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం సీనియర్ నాయకురాలు శ్రీమతి గొన్నా రమాదేవి, 85 వార్డ్ సీనియర్ నాయకురాలు శ్రీమతి సన్నీ లక్ష్మి, సీనియర్ నాయకులు అట్టా అప్పారావు, పి వసంత్, బుద్దిరెడ్ల అప్పారావు, బంగారు నాయుడు, నరేంద్ర, మోటూరు అప్పారావు, కొరై జగదీష్, నక్క గోవింద్, శీరం శెట్టి వెంకట్ రావు, బలిరెడ్డి సోమ నాయుడు, గొంతిన గోపికృష్ణ, తలారి కృష్ణ, కల్లుబంటి సుధాకర్, బలిరెడ్డి కుమార్ శ్రీనివాస్, కొండలరావు, విందులు పాపారావు, జోగారావు, లక్కరాజు సన్నీ, రామకృష్ణ, దానబాల శ్రీనివాసరావు, సుందరపు నవీన్, ప్రసిద్ధి శ్రీ పిల్లా శివ, డి సుబ్బు, పి లక్ష్మణ్, అరుణ్ కుమార్, కిరణ్, మోటూరు కిరణ్, దిలీప్, ఇల్లపు రమేష్, దాసరి శివ, యోగి, శంకర్, జానీ అధిక సంఖ్యలో వార్డ్ జనసైనికులు, జనసేన నాయకులు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.