చిత్తూరు జిల్లా జనసేన ఆధ్వర్యంలో విపత్తు అంచనా

చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డా. శ్రీ పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాల మేరకు, జిల్లా కార్యదర్శి చంద్రగిరి నాయకులు శ్రీ దేవర మనోహర నేతృత్వంలో, రాష్ట్ర కార్యదర్శి ఆకెపాటి సుభాషిణి, జిల్లా కార్యదర్శి హేమంత్ చంద్రగిరి నియోజకవర్గంలో వరదల వలన దెబ్బ తిన్న ముంపు ప్రాంతాలను సందర్శించి విపత్తు అంచనా వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నాయకులు సంజీవి హరి, రవి ప్రకాష్, కిరణ్, వరుణ్, యువరాజ్ పాల్గొన్నారు.