రాజాం మండలంలో జనసేన నాయకులు యు.పి.రాజు పర్యటన

రాజాం మండలం, దోసరి గ్రామ పంచాయతీలో శనివారం రాజాం నియోజకవర్గ నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు ) పర్యటించారు. ఈ సందర్బంగా యు.పి.రాజు జనసేన పార్టీ సిద్ధాంతాలు మ్యానిఫెస్టో ప్రజలకు వివరిస్తూ జనసేన కి ఒక అవకాశం కల్పించమని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సామంతుల రమేష్, కరణం జయకృష్ణ, కత్తిరి సింహాచలం, దత్తి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.