దామోదరం సంజీవయ్య చైతన్య మహాసభ గురించి శ్రీకాకుళం జిల్లా నాయకుల భేటి

శ్రీకాకుళం, మార్చి 14న జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా… చలో దామోదరం సంజీవయ్య చైతన్య మహాసభ గురించి శ్రీకాకుళం జిల్లా నాయకులు శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ, గేదేల చైతన్య, కోరాడ సర్వేశ్వరరావు, పేడాడ రాంమోహన్, కణితి కిరణ్, సత్తిబాబు, ఎన్ని రాజు, ఉదయ్, గురుప్రసాద్ అలాగే మరి కొంతమంది నాయకులతో భేటి.