గుమ్మళ్ళదొడ్డి గ్రామంలో జనం కోసం జనసేన 526వ రోజు

జగ్గంపేట: జనం కోసం జనసేన 526వ రోజులో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం, గుమ్మళ్ళదొడ్డి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 400 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 80960 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 527వ రోజు శనివారం వరకు గోకవరం మండలం, గుమ్మళ్ళదొడ్డి మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వెదురుపాక గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోశపాటి సుబ్బారావుకి, గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నంకి, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి ఓరుగంటి సాయికి, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి కరిబండి సాయి పవన్కి, గుమ్మళ్ళదొడ్డి నుండి గ్రామ అధ్యక్షులు చక్కిడాల జ్యోతి స్వరూప్ (పండు), ఆడారి మల్లేష్కి, ఆడారి వీరబాబు, చింతల వీరగణేష్, కుంచె వికాస్, మళ్ళ సురేంద్ర, సురిసెట్టి సింహాద్రి, వేగి అప్పలరాజు, కొడతాల తాతబ్బాయి, బొడ్డేటి తాతాజి, మళ్ళ అప్పారావు, అచ్యుతాపురం గ్రామం నుండి బొద్దపు చంద్రరావు, బొద్ధపు వీరబాబు, లక్ష్మి నాగేశ్వరావు, పాలూరి రాజు, సోమరౌతు రాధాకృష్ణ, కొత్తపల్లి వినోద్, శంక శ్రీను, విత్తనం సురేంద్ర, బోద్ధపు దుర్గాప్రసాద్, నల్లాల తాతబ్బాయి, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.