జనం కోసం జనసేన మహాయజ్ఞం 655వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 655వ రోజు కార్యక్రమం ఆదివారం గోకవరం మండలం, రంప యర్రంపాలెం గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 656వ రోజు కార్యక్రమం సోమవారం గోకవరం మండలం, రంప యర్రంపాలెం మరియు గోకవరం మండలం, గోకవరం గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, రంప యర్రంపాలెం గ్రామం నుండి గుల్లింకల చిట్టిబాబు(నాని), బూత్ కన్వీనర్ సూరపురెడ్డి రామకృష్ణ, గ్రామ ఉపాధ్యక్షులు ఊడి దుర్గాప్రసాద్, గ్రామ ప్రధాన కార్యదర్శి పంతం శివ, గంటా శ్రీను, ముప్పిడి ప్రసాద్, కొండేపూడి సతీష్, గుడిసె కల్యాణ్, ఇంజిమల్ల శివరామకృష్ణ, నవనాసి విష్ణు, గంటా తేజ, పడాల వీరబాబు, కోలా దిలీప్, కాకర దుర్గాప్రసాద్, కాయల పవన్ కుమార్, నేదూరి సాయి గణేష్, గూడుపు వీర వెంకటరావు, గంటా సాయి తేజ, పంతం రామ్ చరణ్, భీమవరపు సాయి కృష్ణ, ప్రగడ మణికంఠ, పల్లా శివ గంగ, సత్యం సూర్య స్వామి, కాయల విష్ణు, నల్లల అభి, పడాల దుర్గాప్రసాద్ , గాది రాంబాబు, అచ్యుతాపురం నుండి స్వయం నాగదేవి, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, అయితిరెడ్డి ఏసుబాబు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కృష్ణునిపాలెం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన కరిబండి సాయి పవన్ కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.